అఖిల భారత్ శ్రీ వాసవి పెనుగొండ ట్రస్ట్ అద్వర్యం లో సోమజిగూడా లో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా తమిళనాడు మాజీ గవర్నర్, ఆంద్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా రోశయ్య మాట్లాడుతూ పెనుగొండ లో శ్రీ వాసవి మాతా 90 అడుగుల పంచలోహ విగ్రహం ఫిబ్రవరి 14 వ తేదీన ఆవిష్కరించబడునని కులమతాలకు అతీతంగా వాసవి మాత ను అందరు పూజిస్తారని అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోవింద రాజు,రాంపండు, రవి శంకర్,మాల్లాద్రి తదితరులు పాల్గొన్నారు.
అఖిల భారత్ శ్రీ వాసవి పెనుగొండ ట్రస్ట్ అద్వర్యం లో సోమజిగూడా లో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా తమిళనాడు మాజీ గవర్నర్, ఆంద్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా రోశయ్య మాట్లాడుతూ పెనుగొండ లో శ్రీ వాసవి మాతా 90 అడుగుల పంచలోహ విగ్రహం ఫిబ్రవరి 14 వ తేదీన ఆవిష్కరించబడునని కులమతాలకు అతీతంగా వాసవి మాత ను అందరు పూజిస్తారని అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోవింద రాజు,రాంపండు, రవి శంకర్,మాల్లాద్రి తదితరులు పాల్గొన్నారు.