ఫ్లాష్ ఫ్లాష్ .. పదవ తరగతి పరీక్షలు జూలై 10 నుండి.. - V2News

Latest News

V2News

Thursday, May 14, 2020

ఫ్లాష్ ఫ్లాష్ .. పదవ తరగతి పరీక్షలు జూలై 10 నుండి..


hyderabad : కరోనా వైరస్ నేపథ్యంలో పదవ తరగతి పరీక్షలు 11 పేపర్ ల నుంచి ఆరు పేపర్లకు కుదింపు. ప్రతి పేపర్కు వంద మార్కులు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.
జూలై 10 నుండి 15వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు
భౌతిక దూరం పాటిస్తూ టెన్త్ పరీక్షల నిర్వహణ
Time table -PSTUAP
సమయం ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు
10 వ తేదీ తెలుగు,
 11వ తేదీ హిందీ ,
12వ తేదీ ఇంగ్లీష్ ,
13వ తేదీ గణితం ,
14వ తేదీ సైన్స్ ,
15వ తేదీ సోషల్.