పఠాన్ చెరు : సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు మండలం కర్దనూర్ గ్రామ సమీపంలో రెండు బైకులు ఢీ... బైక్ ల పై ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి, పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి తరలిస్తుండగా ఇద్దరు మృతి . ఒకరు BDL పరిశ్రమ కార్మికుడు భూపాలన్ .మరో వ్యక్తి కొండకల్ గ్రామానికి చెందిన అశోక్ గా గుర్తించారు.అశోక్ తన భార్య , కూతురు తో వెళ్తూ ఉండగా కుదురుగా వచ్చిన బైక్ బలంగా ఢీ కొట్టగా అశోక్ అక్కడి కక్కడే మృతి చెందగా భార్య , కూతురు సురక్షితంగా బయట పడ్డారు .
కరెస్పాండెంట్ జి.ప్రదీప్
కరెస్పాండెంట్ జి.ప్రదీప్