కైకలూరు మండలంలోని ఆలపాడు గ్రామంలోని, శ్రీకాంత్ ఇంటర్నేషనల్ రొయ్యల ఫ్యాక్టరీలో, ఐశ్వర్య ఇంపెక్స్ లో శుక్రవారం రాత్రి గ్యాస్ పైపు 5 ఎం ఎం మేర లీక్ అయింది అని సమాచారం తెలియగానే శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు స్థానిక C. I. తో కలిసి వెళ్లి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ఫ్యాక్టరీ లో పనిచేసే వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ఫ్యాక్టరీ యాజమాన్యంతో మాట్లాడారు. ఈ దర్బంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ఎవరికి ఏటువంటి ప్రాణనష్టం జరగలేదని, అక్కడ పరిస్థితి అంత బాగానే వుంది అని, ఎవరికీ ఎటువంటి ఇబ్బంది జరగలేదని అన్నారు. యాజమాన్యం , ఉద్యోగులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి కోరారు. ఈకార్యక్రమంలో కంపెనీ MD.విశ్వనాధం సత్యనారాయణ, జనరల్ మేనేజర్, శివరామ్ ప్రసాద్, మోహనరావు, నాయకులు, ముంగర నరసింహ, నబిగారి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
Saturday, May 16, 2020
Home
Unlabelled
పరిశ్రమల యాజమాన్యాలు.. ఉద్యోగులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి : కైకలూరుఎమ్మెల్యే డిఎన్నార్
పరిశ్రమల యాజమాన్యాలు.. ఉద్యోగులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి : కైకలూరుఎమ్మెల్యే డిఎన్నార్
About V2News
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.