గోదావరి నదీజలాల వినియోగంపై సీఎం కేసీఆర్ సమీక్ష - V2News

Latest News

V2News

Sunday, May 17, 2020

గోదావరి నదీజలాల వినియోగంపై సీఎం కేసీఆర్ సమీక్ష

V2డెస్క్ :గోదావరి నదీజలాల వినియోగంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రగతి భవన్‌లో మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. గోదావరీ జలాలను సమర్థవంతంగా వినియోగించుకునే ప్రణాళికపై చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్‌, జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌ హాజరయ్యారు.