తుర్కపల్లిలో
భూ వివాదం - ఒకరికి
కత్తిపోట్లు, మరో ఇద్దరికి తీవ్ర
గాయాలు
నారాయణఖేడ్ : పొలం ఒడ్డు విషయంలో వివాదం నెలకొని ఇరు వర్గాలు ఘర్షణ పడడంతో ఒకరు కత్తిపోట్లకు గురి కాగా మరో ఇద్దరికి తీవ్య గాయాలైన సంఘటన బుధవారం సాయంత్రం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం తుర్కపల్లిలోచోటు చేసుకుంది .
నారాయణఖేడ్ : పొలం ఒడ్డు విషయంలో వివాదం నెలకొని ఇరు వర్గాలు ఘర్షణ పడడంతో ఒకరు కత్తిపోట్లకు గురి కాగా మరో ఇద్దరికి తీవ్య గాయాలైన సంఘటన బుధవారం సాయంత్రం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం తుర్కపల్లిలోచోటు చేసుకుంది .